ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్‌ | Polling For First Phase Of Telangana Gram Panchayat Elections Ended | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్‌

Jan 21 2019 1:17 PM | Updated on Jan 21 2019 3:17 PM

Polling For First Phase Of Telangana Gram Panchayat Elections Ended - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.. మరో గంట తరువాత కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్‌ జరుగుతుంది. మిగతా రెండు విడతల పోలింగ్‌ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement