వృద్ధుల పింఛన్‌ పాట్లు | Pensioners Facing Problems At Nalgonda | Sakshi
Sakshi News home page

వృద్ధుల పింఛన్‌ పాట్లు

Mar 7 2019 12:13 PM | Updated on Mar 7 2019 12:14 PM

Pensioners Facing Problems At Nalgonda - Sakshi

శివాజీనగర్‌ పోస్టాఫీస్‌ వద్ద ఎండలో పింఛన్‌దారుల అవస్లలు

సాక్షి,నల్లగొండ: పింఛన్‌ కోసం వృద్ధులు పోస్టాఫీస్‌ వద్ద ఉదయం 7 గంటల నుంచే పడిగాపులు కాస్తూ మధ్యాహ్నం 12 గంటల వరకు ఎండలో క్యూ లైన్లో నిల్చుని తాగడానికి నీరు కూడా లేకుండా గోస తీశారు. రెండు నెలలుగా పింఛన్‌ పెండింగ్‌లో ఉన్నా జనవరి మాసం పింఛన్‌ మాత్రమే ఇస్తున్నారని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో నానా ఇబ్బందలు పడుతున్నామని వృద్ధులు బుధవారం సాక్షితో ఆవేదన వ్యక్తం చేశారు. 


ఎండవేడిమి తట్టుకోలేక..


క్యూ లైన్‌లో నిల్చున్న పింఛన్‌దారులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement