వాహనం ఢీకొని వ్యక్తి మృతి | one died in a road accident in nizamabad district | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

May 13 2016 7:41 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.

ఎడపల్లి(నిజామాబాద్ జిల్లా): ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తల భాగం నుజ్జునుజ్జు కావటంతో మృతుడు ఎవరన్నది గుర్తుపట్టడం కష్టంగా మారింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement