సాక్షి,కోదాడ : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా సోమవారం ప్రారంభమయ్యింది. అధికారులు దీని కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంగా మార్చారు. కోదాడ అసెంబ్లీ ని యోజకవర్గానికి చెందిన నామినేషన్లను ఇక్కడే స్వీకరించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కోదాడ ఆర్డీఓ కిషోర్కుమార్ను నియమించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పట్టణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం కోదా డ డీఎస్పీ సుదర్శన్రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాసుల రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
తొలిరోజు ఒక నామినేషన్ దాఖలు..
కోదాడ అసెంబ్లీకి తొలిరోజు ఒక నామినేషన్ దాఖలయ్యింది. పట్టణానికి చెందిన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాల ఐక్యవేదిక నాయకుడు పంది పెదతిరపతయ్య సోమవారం ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు.
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
Published Tue, Nov 13 2018 12:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement