రాష్ట్ర డీజీపీగా ఎం.మహేందర్‌రెడ్డి 

M Mahender Reddy as Telangana State DGP - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖ పూర్తి స్థాయి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ)గా ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమర్థుడిగా పేరు పొందిన మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. పోలీస్‌ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top