సిద్దిపేట అర్బన్: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాణీని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని కోరినట్లు ఎంపీ ‘సాక్షి’కి తెలిపారు. సిద్దిపేట పట్టణ శివారులో కేంద్రీయ విద్యాలయం కోసం స్థలాన్ని కూడా సేకరించిన విషయాన్ని కూడా మంత్రికి వివరించినట్లు ఎంపీ చెప్పారు.
విద్యారంగం అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ చెప్పారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేసినట్లు వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు.
కేంద్ర మంత్రిని కలిసిన మెదక్ ఎంపీ
Published Wed, Dec 24 2014 12:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు వేములవాడకు మోదీ!
4 నెలల్లోనే రేవంత్ అబద్ధాలకోరు అని తేలింది
జగన్కు జైన్ సంఘం మద్దతు
త్వరితగతిన చందనోత్సవం ఏర్పాట్లు
మూడోరోజు 3,500 పోస్టల్ ఓటింగ్
వైఎస్సార్సీపీలోనే కాపులకు ప్రాధాన్యం
యాదవుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ పెద్దపీట
‘వర్షా’తిరేకం!
ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
స్టీల్ప్లాంట్పై సీఎం ప్రకటన హర్షణీయం
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement