'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే' | kcr done a political murder | Sakshi
Sakshi News home page

'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే'

Jan 26 2015 2:41 PM | Updated on Oct 8 2018 3:00 PM

'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే' - Sakshi

'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే'

మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాటికొండ రాజయ్యను ఉద్దేశపూర్వకంగానే పదవినుంచి తొలగించారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాటికొండ రాజయ్యను ఉద్దేశపూర్వకంగానే పదవినుంచి తొలగించారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. రాజయ్య ఏ తప్పూ చేయకపోయినా తప్పు చేశాడనటం అన్యాయమని తెలిపారు.

ఆయన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ చేసింది ముమ్మాటికీ రాజకీయ హత్యేనన్నారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించి దళితులను అవమానించారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement