
త్వరలో ఉమ్మడి భవన్ విభజన కొలిక్కి
ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజన త్వరలో ఒక కొలిక్కి వస్తుందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు.
వేడుకలకు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల భారత రాయబారులు హాజరవుతారని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ భవన్కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.2 కోట్లతో 12 కొత్త వాహ నాలను కేటాయించింది. వీటిలో 5 ఇన్నోవా, 5 మారుతి సూయిజ్, 2 బొలెరో వాహనాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామ చంద్రు తేజావత్, భవన్ రెసిడెంట్ కమిషన్ అరవింద్ కుమార్ ప్రారంభించారు.