విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Aug 11 2015 8:53 AM | Updated on Oct 1 2018 4:01 PM

నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం సింగారం గ్రామానికి చెందిన ఒక రైతు విద్యుదాఘాతంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు.

ఆత్మకూరు: నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం సింగారం గ్రామానికి చెందిన ఒక రైతు విద్యుదాఘాతంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. మంగళవారం పాలు పితికేందుకు పశువుల కొట్టానికి వెళ్లిన వాకిట బాల్‌రెడ్డి(38) అనే రైతు విద్యుత్ వైర్లు తగిలి షాక్‌ తగలండంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాత్రి గాలికి విద్యుత్ వైర్లు తెగిపడడంతో వాటిని చూసుకోక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్తులు విద్యుత్ అధికారులకు తెలియజేయడంతో సరఫరాను నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement