నాడు ఒక వ్యక్తిగా..నేడు శక్తిగా: కేటీఆర్‌

April 27 will Forever Remain in History Says Ktr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2001 ఏప్రిల్‌ 27న ప్రారంభమైన ఒక వ్యక్తి సాహసోపేత ప్రయాణం నేడు తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top