1500 లీటర్ల కిరోసిన్ పట్టివేత | 1500 liters kerosene seized in khammam | Sakshi
Sakshi News home page

1500 లీటర్ల కిరోసిన్ పట్టివేత

May 30 2015 10:06 AM | Updated on Sep 3 2017 2:57 AM

అక్రమంగా తరలిస్తున్న 1500 లీటర్ల కిరోసిన్‌ను సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు.

ఖమ్మం(కొణిజర్ల): అక్రమంగా తరలిస్తున్న 1500 లీటర్ల కిరోసిన్‌ను సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం ఉదయం ఖమ్మ జిల్లా, కొణిజర్ల మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని గుబ్బగుర్తి గ్రామానికి చెందిన కిరోసిన్ హాకర్ రేషన్ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఖమ్మంలోని ఓ వ్యక్తికి అమ్ముకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేసి కిరోసిన్ తరలిస్తుండగా దారిలో పట్టుకున్నారు. సదరు హాకర్‌పై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement