తమిళనాట మరో ఉద్యమం | Another movement in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాట మరో ఉద్యమం

Mar 25 2018 7:41 AM | Updated on Sep 18 2018 6:30 PM

Another movement in Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: తమిళనాట మరో ఉద్యమం మొదలైందంది. తీత్తుకుడిలోని స్టెరిలైట్ కాఫర్ ప్లాంట్‌ను మూసివేయాలని వేలాది మంది నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. ప్లాంట్ నుంచి విడుదలయ్యే కలుషిత నీటి ద్వారా పంటలు, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నాయని ఆందోళనకు దిగారు. ఎండీఎంకే అధ్యక్షుడు వైగో, మక్కల్‌ నీది మయ్యం అధినేత, సినీ నటుడు కమల్‌హాసన్‌ ఈ దీక్షలకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement