‘చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు’ | ysrcp mla pinnelli ramakrishna reddy slams cm chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు’

Nov 24 2016 2:40 PM | Updated on Aug 14 2018 11:24 AM

‘చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు’ - Sakshi

‘చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు’

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం సీఎం చంద్రబాబును కలవనున్నారు.

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం సీఎం చంద్రబాబును కలవనున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లి ఆయనను కలవనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. 15 రోజుల నుంచి సీఎం అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నియోజక వర్గ నిధుల గురించే తామ అపాయింట్ మెంట్ అడిగుతన్నా చంద్రబాబు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్తున్నట్టు పిన్నెల‍్లి వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement