ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు | Sakshi
Sakshi News home page

ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

Published Wed, Nov 23 2016 3:23 PM

ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు - Sakshi

దివీస్ భూముల విషయంలో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ''ఉమా.. నీకు సిగ్గు, లజ్జ ఉంటే ఇడుపులపాయ వెళ్దాం. అక్కడ ప్రతి అంగుళం వెతుక్కోండి. అక్కడ ఏమీ దొరక్కపోతే మీ నాయకుడితో క్షమాపణ చెప్పిస్తావా'' అని అడిగారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
 
Advertisement

తప్పక చదవండి

Advertisement