విమానాల నుంచి వ్యర్థాలు పడితే జరిమానా | Airlines to pay fine if their planes empty human waste on air | Sakshi
Sakshi News home page

విమానాల నుంచి వ్యర్థాలు పడితే జరిమానా

Dec 21 2016 2:38 AM | Updated on Oct 2 2018 7:37 PM

విమానాలు ల్యాండింగ్‌ అవుతున్నప్పుడు అందులోని టాయిలెట్‌ ట్యాంకుల నుంచి మానవ వ్యర్థాలు ఇళ్లపై పడితే విమానయాన సంస్థలు పర్యావరణ నష్టపరిహారం...

న్యూఢిల్లీ: విమానాలు ల్యాండింగ్‌ అవుతున్నప్పుడు అందులోని టాయిలెట్‌ ట్యాంకుల నుంచి మానవ వ్యర్థాలు ఇళ్లపై పడితే విమానయాన సంస్థలు పర్యావరణ నష్టపరిహారం కింద రూ. 50 వేల జరిమానా చెల్లించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశించింది. ఈమేరకు వాటికి సర్క్యులర్లు జారీచేయాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏకు ఉత్తర్వులిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement