గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది.
గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం
Feb 25 2017 3:24 PM | Updated on Jul 12 2019 3:29 PM
తెనాలి: గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. జిల్లాలోని తెనాలి మారీస్పేటలో రెండున్నరేళ్ల బాలుడు నిఖిల్ కిడ్నాప్కు గురయ్యాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Advertisement