సమీరాకు కాంస్యం

sameera gets bronze medal in carrom championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ క్యారమ్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌కే హుస్నా సమీరా ఆకట్టుకుంది. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలికల సింగిల్స్‌ విభాగంలో ఆమె కాంస్యాన్ని సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సమీరా 12–8, 9–8తో అభినయ (తమిళనాడు)పై విజయం సాధించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top