రన్నరప్‌ రాజేశ్వర్‌ రెడ్డి | Rajeswar Reddy Settles as Runner Up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ రాజేశ్వర్‌ రెడ్డి

Jun 29 2019 2:05 PM | Updated on Jun 29 2019 2:05 PM

Rajeswar Reddy Settles as Runner Up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:అఖిల భారత టెన్నిస్‌  సంఘం (ఐటా) ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు పట్లోళ్ల రాజేశ్వర్‌ రెడ్డి ఆకట్టుకున్నాడు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఈ టోర్నీలో రాజేశ్వర్‌ రెడ్డి రన్నరప్‌ ట్రోఫీని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన అండర్‌–16 బాలుర సింగిల్స్‌ ఫైనల్లో రాజేశ్వర్‌ రెడ్డి (తెలంగాణ) 5–7, 2–6తో ఆర్యన్‌ ఠాకూర్‌ (చండీగఢ్‌) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement