చంద్రబాబుది మొసలికన్నీరు: భూమన | Ysrcp Leader Bhumana Karunakar Reddy Slams Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది మొసలికన్నీరు: భూమన

Mar 30 2018 12:27 PM | Updated on Mar 23 2019 9:10 PM

Ysrcp Leader Bhumana Karunakar Reddy Slams Chandrababu - Sakshi

ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

సాక్షి, తిరుపతి: ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై చిత్తశుద్ధి ఉంటే ఎంపాలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుందని, అందుకే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement