రేవంత్‌ అనుచరులకు పదవుల పందేరం | Posts to revanth reddy followers | Sakshi
Sakshi News home page

రేవంత్‌ అనుచరులకు పదవుల పందేరం

Sep 25 2018 1:44 AM | Updated on Sep 25 2018 6:59 AM

Posts to revanth reddy followers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితుడైన ఎ.రేవంత్‌రెడ్డి అనుచరులకు పదవులిస్తూ టీపీసీసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనతోపాటు పార్టీలో చేరిన 18 మంది నేతలకు పీసీసీతోపాటు అనుబంధ విభాగాల్లో ప్రాధాన్యత కలిగిన పదవులు లభించాయి. వీరితోపాటు కంచె రాములు అనే మరో నాయకుడికి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పదవి లభించింది. 

Advertisement
 
Advertisement
Advertisement