’చేతబడి చేసి గుజరాత్‌లో గెలిచారు..’ | minister eshwar khandre says on gujarat elections | Sakshi
Sakshi News home page

’చేతబడి చేసి గుజరాత్‌లో గెలిచారు..’

Dec 19 2017 11:13 AM | Updated on Mar 18 2019 9:02 PM

minister eshwar khandre says on gujarat elections - Sakshi

సాక్షి, బెంగళూరు: బీజేపీ నేతలు చేతబడి, క్షుద్రపూజలు చేసి గుజరాత్‌ ఎన్నికల్లో విజయం సాధించారని బీదర్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఈశ్వరఖండ్రే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అధికారాన్ని కూడా తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేశారంటూ విమర్శించారు. బీదర్‌ పర్యటనలో ఉన్న ఈశ్వరఖండ్రే గుజరాత్‌ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. 

‘గుజరాత్‌కు కర్ణాటకకు చాలా వ్యత్యాసం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ చాలా బలిష్టంగా ఉంది. 2019 ఎన్నికల్లో మోదీని ఓడించి, కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చి రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారు’ అని ఈశ్వర్‌ ఖండ్రే జోస్యం చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement