అరుణాచల్ సంక్షోభంలో కేంద్రం తప్పేమి లేదని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: అరుణాచల్ సంక్షోభంలో కేంద్రం తప్పేమి లేదని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... జకీర్ నాయక్ పీస్ చానల్కు ఎలాంటి అనుమతులు లేవని ఆయన వెల్లడించారు. ఏ ఇస్లాం ఛానల్ను తాము టార్గెట్ చేయలేదని వెంకయ్య ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.