'అనవసరంగా రెచ్చగొట్టొద్దు' | supreme court fires on lawyers about JNU issue | Sakshi
Sakshi News home page

'అనవసరంగా రెచ్చగొట్టొద్దు'

Feb 18 2016 11:51 AM | Updated on Sep 2 2018 5:24 PM

పటియాల కోర్టులో శాంతిభద్రతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: పటియాల కోర్టులో శాంతిభద్రతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తాము సీరియస్గా పరిగణిస్తున్నామని పేర్కొంది. అనవసర వ్యాఖ్యలు చేయడం ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

కన్హయ్ వ్యతిరేక న్యాయవాదులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మందలించింది. పటియాల కోర్టులో జరుగుతున్న పరిణామాలన్నింటిని తాను చూస్తూనే ఉన్నానంటూ స్పష్టం చేసింది. కాగా, కన్హయ్యకు బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement