కరోనా: ఏపీ, తెలంగాణ భవన్‌లు లాక్‌డౌన్‌ | Corona Virus: Delhi AP Telangana Bhavans Are Lock Down | Sakshi
Sakshi News home page

కరోనా: ఏపీ, తెలంగాణ భవన్‌లు లాక్‌డౌన్‌

Mar 23 2020 5:00 PM | Updated on Mar 23 2020 5:05 PM

Corona Virus: Delhi AP Telangana Bhavans Are Lock Down  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ భవన్‌లను లాక్‌డౌన్‌ చేశారు. ఈ క్రమంలో 60 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులు విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారి అయ్యాయి. అంతేగాక 20 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కావాలని.. అది కూడా షిఫ్ట్‌ రొటేషన్‌ బేసిస్‌లో పని చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఇక కొత్తగా ఏపీ, తెలంగాణ భవన్‌కు అతిథులేవరు రాకూడదని కూడా సూచించింది. డ్రెవర్లకు సైతం ఫోన్‌ చేసి పలిస్తేనే విధుల్లోకి రావాలంటూ  ఆదేశాలు జారి అయ్యాయి. కాగా క్యాంటీన్లో పార్సిల్లపై కూడా నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement