ఓ వైపు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్చరణ్ విలన్లను చితకబాదేస్తున్నారు. ఎన్టీఆర్కు ఈ షెడ్యూల్లో బ్రేక్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. దాంతో ఎన్టీఆర్ దుబాయ్కు చిన్న ట్రిప్ ప్లాన్ చేశారు. షూటింగ్ గ్యాప్ కదా ఫ్యామిలీ ట్రిప్ అనుకుంటే మీరు పొరబడినట్లే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మాత. ఎన్టీఆర్ దుబాయ్కు వెళ్లింది హాలిడే కోసం కాదు ‘ఆర్ఆర్ఆర్’ కోసమే అని సమాచార. ‘ఈ ట్రిప్ వెనక కారణం మాత్రం స్పస్పెన్స్. సినిమాలో ప్రేక్షకులకు కచ్చితంగా థ్రిల్ ఇవ్వడానికే ఈ ట్రిప్’ అని పేర్కొన్నాయి విశ్వసనీయ వర్గాలు. సో.. ఎన్టీఆర్ ఫిజిక్ మేకోవర్ కోసమో లేక కొత్త విద్య నేర్చుకోవడం కోసమో ఈ ట్రిప్ అయ్యుంటుందని ఊహించవచ్చు. ఈ నెలాఖరు నుంచి మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ భామలు పరణీతి చోప్రా, ఆలియా భట్ పేర్లను పరిశీలిస్తున్నట్టున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.
అజయ్ ఆగయా?
ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసుకోవాలని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం యోచిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ అక్షయ్ కుమార్ పేరు వినిపించినా ఫైన ల్గా అజయ్ దేవగణ్కు ఫిక్స్ అయ్యారని టాక్. మరి కీలక పాత్రంటే విలన్ అనుకోవచ్చా? ఎన్టీఆర్, చరణ్లు ఫైట్ చేసేది అజయ్ మీదేనా? 2020 వరకూ వేచి చూడాల్సిందే.
సెలవు కాదు శిక్షణ
Published Tue, Feb 12 2019 12:32 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement