లాహోర్: ఇండియా నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు(ఈవీఎం) లను కొనుగోలు చేయరాదని, భారతీయ సినిమాలను పాకిస్థాన్లో బహిష్కరించాలని లాహోర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అజర్ సిద్ధీఖి అనే న్యాయవాది దాఖలు చేశారు. పాక్ ఎలక్షన్ కమిషన్(పీఏసీ) కు ఈవీఎంల అమ్మకం కోసం భారతీయ కంపెనీలు ఇంద్ర కామ్రా, రిలయన్స్, మార్ఫో బిడ్లు దాఖలు చేశాయని ఇందులో ఒకరి నుంచి ఈవీఎంలను పీఏసీ కొనుగోలు చేసే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఇండియాలో సినీ నటులను భయపెడుతున్నారని పిటిషనర్ అరోపించారు. ఇండియన్ సినిమాలను సైతం నిషేధించాలని మరో పిటిషన్ను సిద్ధిఖి దాఖలు చేశారు.
ఈవీఎంలు, సినిమాలు నిషేధించమని పిటిషన్
Published Sat, Sep 24 2016 10:29 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement