పీఎస్లలో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ | video conference center inaugurated by anurag sharma | Sakshi
Sakshi News home page

పీఎస్లలో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ

May 29 2016 2:03 PM | Updated on Apr 6 2019 9:01 PM

సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సెంటర్ను డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ప్రారంభించారు.

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సెంటర్ను డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ప్రారంభించారు. దీని ద్వారా హైదరాబద్ పరిధిలోని 44 పోలీస్ స్టేషన్లలో సిబ్బంది పనితీరును ఒకేసారి పర్యవేక్షించే సదుపాయం కలుగుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 450 సీసీ టీవీ కెమెరాలను పోలీసు విభాగం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని 126 ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయనున్నట్లు అనురాగ్ శర్మ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement