డాక్టర్ల కాల్పుల కేసు సీసీఎస్‌కి బదిలీ | The 'doctors fire case'case was transferred to CCS | Sakshi
Sakshi News home page

డాక్టర్ల కాల్పుల కేసు సీసీఎస్‌కి బదిలీ

Mar 7 2016 3:34 PM | Updated on Sep 4 2018 5:07 PM

రాజధానిలో సంచలనం కలిగించిన డాక్టర్ల కాల్పుల ఘటన కేసును సీసీఎస్‌కు బదిలీ చేస్తూ అనురాగ్‌శర్మ నిర్ణయం తీసుకున్నారు.

రాజధానిలో సంచలనం కలిగించిన డాక్టర్ల కాల్పుల ఘటన కేసును సీసీఎస్‌కు బదిలీ చేస్తూ అనురాగ్‌శర్మ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న కేసులన్నీ ఇకపై సీసీఎస్ పరిధిలోకి వస్తాయి. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ భార్య వినతి మేరకు డీజీపీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రి నిర్వహణ విషయంలో ముగ్గురు డాక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలు కాల్పులకు, ఒక డాక్టర్ ఆత్మహత్యకు దారి తీసిన విషయం విదితమే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement