హైదరాబాద్ పాతబస్తీలోని హసన్ నగర్, బహదూర్పూరలో శనివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని హసన్ నగర్, బహదూర్పూరలో శనివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నారు. దక్షిణ మండల డీసీపీ ఆధ్యర్యంలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్న పోలీసులు ఐదుగురు అనుమానిత బంగ్లాదేశ్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి.