'రంగస్థల' జ్యూరీ చైర్మన్‌గా మురళీ మోహన్ | murali mohan of ranga sthal jury chairman | Sakshi
Sakshi News home page

'రంగస్థల' జ్యూరీ చైర్మన్‌గా మురళీ మోహన్

Apr 28 2015 4:57 AM | Updated on Sep 3 2017 12:59 AM

2013, 2014 ఏళ్లకు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సినీ నటుడు, ఎంపీ మురళీ మోహన్ చైర్మన్‌గా జ్యూరీని నియమించింది.

హైదరాబాద్: 2013, 2014 ఏళ్లకు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సినీ నటుడు, ఎంపీ మురళీ మోహన్ చైర్మన్‌గా జ్యూరీని నియమించింది. మొత్తం ఆరుగురు ఉండే ఈ కమిటీలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు జి.బ్రహ్మయ్య, ఎన్.ముక్తేశ్వరరావు సభ్యులుగానూ, సమాచార శాఖ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. దీనికి తోడు 2013, 14 సంవత్సరాలకు నంది నాటక అవార్డుల ఎంపికకు కూడా పలు కమిటీలను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement