హెచ్చార్సీని ఆశ్రయించిన కాపు నేతలు | Kapu leaders Complaint on the AP Police at HRC | Sakshi
Sakshi News home page

హెచ్చార్సీని ఆశ్రయించిన కాపు నేతలు

Jun 13 2016 3:47 PM | Updated on Sep 4 2018 5:21 PM

దీక్షలో ఉన్న తమనేత ముద్రగడ పద్మనాభం పట్ల ఏపీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ కాపు సద్భావన సంఘం నేతలు ఆరోపించారు.

 దీక్షలో ఉన్న తమనేత ముద్రగడ పద్మనాభం పట్ల ఏపీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ కాపు సద్భావన సంఘం నేతలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వారు హెచ్చార్సీని ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అన్నారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో పోలీసులు ఆవలంభించిన తీరుపై విచారణ జరిపించాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement