చార్మినార్ వద్ద తనిఖీలు:127 మంది అరెస్ట్


హైదరాబాద్ : పాతబస్తీలోని చార్మినార్, ఫలక్నుమా, చాంద్రయాణగుట్టలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 127 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దాదాపు 300 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించరాఉ. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top