నోట్ల పక్కదారి: పోస్టల్ అధికారులపై సీబీఐ కేసు | cbi case filed on two senior postal officials in hyderabad | Sakshi
Sakshi News home page

నోట్ల పక్కదారి: పోస్టల్ అధికారులపై సీబీఐ కేసు

Nov 28 2016 11:26 AM | Updated on Sep 27 2018 9:08 PM

నోట్ల పక్కదారి: పోస్టల్ అధికారులపై సీబీఐ కేసు - Sakshi

నోట్ల పక్కదారి: పోస్టల్ అధికారులపై సీబీఐ కేసు

హైదరాబాద్‌లోని సీనియర్ పోస్టల్ అధికారుల మీద సీబీఐ కేసు నమోదు చేసింది.

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత.. నోట్ల మార్పిడి వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. బ్యాంకులతో పాటు పోస్టాఫీసులలో కూడా నగదు మార్చుకోవచ్చని చెప్పి, అక్కడకు కూడా 2వేల నోట్లు పంపడంతో.. హైదరాబాద్‌లోని కొన్ని పోస్టాఫీసులలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఇటీవల సోదాలు చేసిన తర్వాత.. హైదరాబాద్‌లోని సీనియర్ పోస్టల్ అధికారుల మీద కేసు నమోదు చేసింది. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement