బాధితులకు న్యాయం చేస్తాం: అక్షయ గోల్డ్ | Akshaya Gold case adjourned to Sep 30 | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం చేస్తాం: అక్షయ గోల్డ్

Sep 19 2016 6:25 PM | Updated on Jun 4 2019 8:03 PM

బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఐడీ కోర్టుకు అక్షయ గోల్డ్ యాజమాన్యం తెలిపింది.

హైదరాబాద్: బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఐడీ కోర్టుకు అక్షయ గోల్డ్ యాజమాన్యం తెలిపింది. ఎలాంటి న్యాయం చేస్తారో రాతపూర్వకంగా వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాలని కోర్టు సూచించింది.

కాగా, డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు అక్షయ్ గోల్డ్ సంస్థ ఎక్కడ పెట్టుబడి పెట్టిందో తేల్చాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. బ్యాంకు నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30 వరకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement