నగరంలోని 12వ సర్కిల్ డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న పీర్సింగ్ ఇంట్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.
జీహెచ్ఎంసీ డీఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు
Mar 10 2016 9:58 AM | Updated on Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నగరంలోని 12వ సర్కిల్ డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న పీర్సింగ్ ఇంట్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలో మాదాపూర్, శ్రీసాయినగర్లతో పాటు 12 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement