ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన కారు : ఇద్దరి మృతి | 2 dies in road accident at kompalli | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన కారు : ఇద్దరి మృతి

Mar 16 2016 9:26 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

హైదరాబాద్‌: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కొంపల్లి జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతులు బోరంపేటకు చెందినవారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement