టుడే న్యూస్ డైరీ | today news diary | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ డైరీ

Mar 31 2016 7:20 AM | Updated on Sep 3 2017 8:57 PM

తెలంగాణ అసెంబ్లీలో నేడు ఇరిగేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న కేసీఆర్.

► హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు ఇరిగేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న కేసీఆర్.

► ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ, టీడీపీపీ భేటీ

► టీ20 వరల్డ్ కప్: నేడు ముంబైలో జరగనున్న రెండో సెమీస్లో వెస్టిండీస్తో తలపడనున్న భారత్. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం.

► మహిళల టీ20 వరల్డ్ కప్: రెండో సెమీస్లో నేడు న్యూజీలాండ్తో తలపడనున్న వెస్టిండీస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement