టుడే న్యూస్ డైరీ | today news diary | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ డైరీ

Mar 28 2016 6:23 AM | Updated on Sep 3 2017 8:44 PM

ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్లో 56 మందికి పద్మ అవార్డుల ప్రధానం.

► హెచ్సీయూలో విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో తరగతుల బహిష్కరణ.

► ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్లో 56 మందికి పద్మ అవార్డుల ప్రదానం.

► కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు.

► నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు, ఆరోగ్య శాఖ పద్దులపై చర్చ.

► హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

► తెలంగాణలో నేటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ప్రారంభం.

► టీ20 వరల్డ్ కప్లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో శ్రీలంక జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement