'టీడీపీ అధికారంలో ఉంటే కడగండ్లే' | raghuveera reddy slams on tdp | Sakshi
Sakshi News home page

'టీడీపీ అధికారంలో ఉంటే కడగండ్లే'

Sep 15 2015 1:41 PM | Updated on Mar 23 2019 9:10 PM

టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చనా రైతులకు కడగండ్లే అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు.

అనంతపురం: టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చనా రైతులకు కడగండ్లే అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ టీడీపీ రైతుల వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు.  ప్రత్యేక హోదా పార్టీ ఎజెండా కాదని, అది ప్రజల ఎజెండా అని తెలిపారు. రాష్ట్రంలోని పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement