ఇందిర, రాజీవ్‌కు పిండ ప్రదానం | Sakshi
Sakshi News home page

ఇందిర, రాజీవ్‌కు పిండ ప్రదానం

Published Wed, Jul 15 2015 9:47 AM

ఇందిర, రాజీవ్‌కు పిండ ప్రదానం - Sakshi

వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట పుష్కరఘాట్‌లో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు, శాప్ మాజీ డెరైక్టర్ రాజనాల శ్రీహరి పిండ ప్రదానాలు చేశారు. మంగళవారం పుష్కర స్నానానికి మంగపేట వెళ్లిన ఆయన పుష్కర ఘాట్‌లో ఇందిర, రాజీవ్ ఆత్మలకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement