నీరు లేక నెమళ్ల మృత్యువాత | 5 peacocks killed due to water problem | Sakshi
Sakshi News home page

నీరు లేక నెమళ్ల మృత్యువాత

Apr 15 2016 12:23 PM | Updated on Oct 17 2018 6:06 PM

నీరు లేక నెమళ్ల మృత్యువాత - Sakshi

నీరు లేక నెమళ్ల మృత్యువాత

నిజామాబాద్ మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఐదు నెమళ్ల కళేబరాలను స్థానికులు గమనించారు.

వేల్పూర్: ఎండ తీవ్రతకు వన్యప్రాణులు సైతం అల్లాడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో జీవించే పక్షులు, జంతువులు నీరు లభించక మృత్యువాత పడుతున్నాయి. నిజామాబాద్ మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఐదు నెమళ్ల కళేబరాలను స్థానికులు గమనించారు. ఈ మేరకు అటవీ అధికారులకు వారు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నీరు అందుబాటులో లేకపోవటంతోనే అవి చనిపోయినట్లు అటవీ అధికారులు తేల్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement