స్మార్ట్ఫోన్ వినియోగదారులకు శుభవార్త. యూజర్లు అత్యధికంగా వాడుతున్న వాట్పప్ త్వరలోనే ఫ్రీ వాయిస్ కాలింగ్ ఫీచర్ను అందించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 60 కోట్లమంది యూజర్లకు ఇది ఉపయోగపడుతుందని అంచనా. వాట్పస్ ఇంటర్ఫేస్ను తాజాగా మార్చడంతో త్వరలోనే వాయిస్ కాలింగ్ కూడా రాబోతోందని తెలుస్తోంది.
యూజర్ ఇంటర్ఫేస్ను మారుస్తున్నారని, దానికి సంబంధించిన ఇమేజిలు లీకయ్యాయని, వాటిని బట్టి చూస్తుంటే త్వరలోనే వాట్పస్ నుంచి కాల్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోందని సాంకేతిక విషయాలను అందించే వెబ్సైట్లు తెలియజేశాయి. అలాగే వాట్సప్ తాజా వెర్షన్లో ట్రాన్స్లేషన్ సదుపాయం కూడా కనిపిస్తోంది. ఇటీవలే వాట్పప్ను ఫేస్బుక్ కొనుగోలు చేస్తోందన్న వార్తలు వచ్చిన తర్వాత వాట్సప్ను వినియోగించే వారి సంఖ్య 15 శాతం పెరిగింది. కేవలం భారతదేశంలోనే దాదాపు 5 కోట్లమంది యూజర్లు వాట్సప్ను ఉపయోగిస్తున్నారు.
వాట్సప్ నుంచి త్వరలో ఉచిత వాయిస్ కాల్స్!
Published Mon, Sep 1 2014 12:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement