టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాయంత్రం అయిదు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాయంత్రం అయిదు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు సీఐడీ డీజీ కృష్ణప్రసాద్ గురువారం కేసీఆర్ను కలిశారు. కాగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.