పిడుగుపాటుకు యువకుడి మృతి | Youngster dies of thunder bolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు యువకుడి మృతి

Mar 31 2016 10:40 PM | Updated on Sep 3 2017 8:57 PM

కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలం దొడ్డి మేకల గ్రామంలో ఓ వ్యక్తి పిడుగుపాటుకు మృతిచెందాడు.

పెద్దకడబూరు(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలం దొడ్డి మేకల గ్రామంలో ఓ వ్యక్తి పిడుగుపాటుకు మృతిచెందాడు. హుస్సేనీ(29) అనే యువకుడు పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement