మెదక్ : మగ పిల్లవాడు పుట్టడం లేదని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు రెండేళ్ల కుమార్తెని భర్త ధన్రాజ్ తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి పింకి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. మెదక్ జిల్లా పటాన్చెరు గౌతమ్నగర్లో నివసిస్తున్న ధన్రాజ్కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల క్రితం పాప పింకి జన్మించింది. అయితే మగపిల్లవాడు జన్మించడం లేదని ధన్రాజ్ తరచు భార్యను వేధించేవాడు.
ఆ క్రమంలో సెప్టెంబర్ 29వ తేదీన భార్యతోపాటు పింకిని తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు పింకి మరణించింది. ఈ విషయం బయటకు వెల్లడిస్తే...చంపేస్తానంటూ భార్యను బెదిరించాడు. దీంతో ఆమె మిన్నకుండి పోయింది. అయితే ఏం జరిగిందని పింకి తల్లిని ఆమె బంధువులు నిలదీయడంతో జరిగిన విషయాన్ని వెల్లడించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... ధన్రాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లీకూతురుపై తండ్రి దాడి: కుమార్తె మృతి
Published Sat, Oct 3 2015 1:20 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement