నోడల్‌ అధికారులుగా ఇద్దరు ఐఏఎస్‌లు | two ias are nodal officers | Sakshi
Sakshi News home page

నోడల్‌ అధికారులుగా ఇద్దరు ఐఏఎస్‌లు

Dec 2 2016 11:41 PM | Updated on Aug 25 2018 6:13 PM

నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు డిజిటల్‌ అక్షరాస్యతపై జిల్లాలో శుక్రవారం నుంచి చేపట్టిన అవగాహన కార్యక్రమాల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్‌లను నోడల్‌ అధికారులుగా ప్రభుత్వం నియమించింది.

అనంతపురం అర్బన్‌ : నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు డిజిటల్‌ అక్షరాస్యతపై జిల్లాలో శుక్రవారం నుంచి చేపట్టిన అవగాహన కార్యక్రమాల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్‌లను నోడల్‌ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి జీఓ 2449ను ఈ నెల ఒకటిన ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాకు నోడల్‌ అధికారులగా 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్, 1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి విజయానంద్‌ని నియమించింది. జిల్లాలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాలను వీరు పర్యవేక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement