- ఫామ్ బిజినెస్ మేనేజ్మెంట్పై శిక్షణ
- రాష్ట్రంలోని 13 జిల్లాల పట్టు పరిశ్రమ అధికారుల హాజరు
హిందూపురం: పట్టు పరిశ్రమలో ఆధునిక యాజమాన్య పద్ధతులు ఆచరించి, అధిక ఆదాయం పొందేవిధంగా రైతులను క్షేత్ర స్థాయిలో ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టుపరిశోధన అభివృద్ధి సంస్థ సంచాలకులు డా. పి.జె రాజు పేర్కొన్నారు. శనివారం కిరికెరలోని పట్టుపరిశోధన కేంద్రంలో ఏపీఎస్ఎస్ఆర్డీఐ, మేనేజ్మెంట్ హైదారాబాద్ వారు సంయుక్తంగా ఫామ్ బిజినేస్ మేనేజ్మేంట్ ఫర్ సిరికల్చర్ సెక్టార్పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుపరిశ్రమలో మార్కెట్ ధరలను అవగాహన చేసుకొని రైతులకు మంచి యాజమాన్య పద్ధతులను అవలంభించే విధంగా తర్ఫీదు ఇచ్చి పట్టుపరిశ్రమ లాభదాయకంగా చేయాలన్నారు. కర్ణాటక హైదరాబాదు నుంచి వచ్చిన శాస్త్రవేత్తలతో అధికోత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించారు. పంట సాగులో ఖర్చులు తగ్గించుకొని, అదిక దిగుబడుల కోసం ఆధునిక పద్ధతులు అవలంభించే విధంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ సెరికల్చర్ బోర్డు బెంగళూరుకి చెందిన డా.కుమారసేన, మైసూరు యూనివర్శిటీ ప్రొఫెసర్ వెంకటేశ్వరకుమార్, చింతామణి అగ్రికల్చర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ విజయేంద్ర, ఫామ్మేనేజ్ డీడీ కరీం, డా. సీతారాములు, డా.గోయల్, డా.సతీష్, 13 జిల్లాల పట్టుశాఖ అధికారులు పాల్గొన్నారు.
యాజమాన్య పద్ధతులతో ‘పట్టు’
Published Sat, Sep 16 2017 9:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement