నల్లగొండ జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి రేవనపల్లి చెరువుకు గండిపడింది.
నల్లగొండ జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి రేవనపల్లి చెరువుకు గండిపడింది. సుమారు రూ.15లక్షల విలువైన 20 టన్నుల చేపలు కాల్వలో కొట్టుకుపోయాయి. సుమారు 150 ఎకరాల్లో వరిపొలాలు నీటి మునిగాయి. పోచంపల్లి, రేవనపల్లి చెరువులు ఉధృతంగా అలుగుపోస్తుండటంతో ఈ మార్గంలో ఉదయం నుంచి సాయంత్ర వరకు రాకపోకలు నిలిచిపోయాయి.