చెరువుకు గండి.. కొట్టుకుపోయిన చేపలు | The leak to the tank fish are gone away | Sakshi
Sakshi News home page

చెరువుకు గండి.. కొట్టుకుపోయిన చేపలు

Jul 27 2016 7:10 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి రేవనపల్లి చెరువుకు గండిపడింది.

నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి రేవనపల్లి చెరువుకు గండిపడింది. సుమారు రూ.15లక్షల విలువైన 20 టన్నుల చేపలు కాల్వలో కొట్టుకుపోయాయి. సుమారు 150 ఎకరాల్లో వరిపొలాలు నీటి మునిగాయి. పోచంపల్లి, రేవనపల్లి చెరువులు ఉధృతంగా అలుగుపోస్తుండటంతో ఈ మార్గంలో ఉదయం నుంచి సాయంత్ర వరకు రాకపోకలు నిలిచిపోయాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement