ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు | six injured of auto rolls | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

Dec 6 2016 11:48 PM | Updated on Mar 9 2019 4:28 PM

గోరంట్ల నుంచి మంగళవారం వానవోలుకు వెళుతున్న ప్యాసింజర్‌ ఆటో ఎముకలగుట్టపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.

సోమందేపల్లి : గోరంట్ల నుంచి మంగళవారం వానవోలుకు వెళుతున్న ప్యాసింజర్‌ ఆటో ఎముకలగుట్టపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఆదెమ్మ, లక్ష్మి, మహేష్, రంగనాథనాయక్, శ్యామల, హరీష్‌ గాయపడ్డారు. వెంటనే వీరిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement