
కొనసాగుతున్న తనిఖీలు
ఛత్తీస్గఢ్, ఖమ్మం, వరంగల్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టులు ఏజెన్సీ అడవుల్లోకి వస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీని పెంచడమే కాకుండా మాజీలను విచారిస్తున్నారు.
Jul 25 2016 11:48 PM | Updated on Apr 3 2019 9:27 PM
కొనసాగుతున్న తనిఖీలు
ఛత్తీస్గఢ్, ఖమ్మం, వరంగల్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టులు ఏజెన్సీ అడవుల్లోకి వస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీని పెంచడమే కాకుండా మాజీలను విచారిస్తున్నారు.